SKLM: రణస్థలం మండలం కొండములగాం ఆదర్శపాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఐఐటీ మద్రాస్తో స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నామని, ఈ కార్యక్రమం విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందిస్తుందన్నారు.