VZM: గరివిడి మండల పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో కందిపేట ఫీడర్ నిర్వహణ పనుల నిమిత్తతం శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని EE త్రినాథ్రావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కందిపేట, కేఎల్ పురం, ఏనుగువలస, బాగువలస గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.