VSP: రుషికొండ ఐటీ పార్క్ హిల్-3లో TCS తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి 50-100 మంది ఉద్యోగులతో పని మొదలుపెట్టింది. హిల్-2లో కాగ్నిజెంట్ ఫిబ్రవరి 16న 150 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించింది. శాశ్వత క్యాంపస్ల కోసం TCSకు 21 ఎకరాలు, కాగ్నిజెంట్కు 22.19 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించింది.