ATP: పుట్లూరు జెడ్పీ హైస్కూల్ను ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, మెరుగైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు, బస్సుల కొరత, ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీటిని పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.