అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.