KRNL: ఆదోని పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ బీటీ నాయుడు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిపై కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.