సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న హిందుసమ్మెలన కార్యక్రమంను విజయవంతం చేయాలనీ హుస్నాబాద్ హిందూచైతన్య సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం బుడిగేజంగాల సంఘం, రెడ్డి సంఘం,రజక సంఘం, హమాలీ సంఘం సభ్యులను కలిసి వారికి కరపత్రం అందించి కార్యక్రమానికి ఆహ్వానించారు.