SKLM: సంతబొమ్మాళి మండల విద్యుత్ వినియోగదారులకు రేపు 33/11 KV నౌపడ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ తెలిపారు. కొత్త బ్రేకర్ ఏర్పాటు, కొత్త లైన్ పనులు జరుగుతున్నందున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 KV నౌపడ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని నౌపడ, హనుమంతు నాయుడుపేట, మూలపేట, మేఘవరం, భావనపాడు పంచాయతీలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.