PPM: పాచిపెంట మండలం మోసురులో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ఠ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరైన సంధ్యారాణి జ్యోతి వెలిగించి శివలింగం ప్రతిష్ఠ పూజలు ప్రారంబించారు. అయితే రాత్రి ‘రేలా రే రేలా’, రేపు పల్సర్ బైక్ రమణ బృందంతో పోగ్రామ్ జరగనున్నాయి.