KRNL: దేవనకొండ మండలం కుంకునూరు రెవెన్యూ చుట్టుపక్కల రేపు 9 గంటలకు రీ సర్వే చేయనట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. రైతులు వారి పొలంలో ఉండి భూముల హద్దులు చూపించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, బ్యాంకు ఖాతా తీసుకుని రావాలని తెలిపారు.