EG: దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు .వైద్య ఖర్చుల నిమిత్తం లబ్దిదారులైన దాసరి సత్య కోటేశ్వరరావుకు రూ.2,50,000/-చెక్కును శుక్రవారం అందజేశారు. సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ చెల్లిoకి వాసు తదితరులు పాల్గొన్నారు