SRPT: మునగాల(మం) బరఖత్ గూడెంలోని వెంకటేశ్వర ఆలయంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడి చారిత్రాత్మకమైందని, ఉగాది సందర్భంగా లక్ష పుష్పార్చన పూజా నిర్వహించడం తమకు దక్కిన భాగ్యమని చెప్పుకొచ్చారు.