NTR: వత్సవాయి మండలం మక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థి వైసీపీ యువజన నాయకుడు గూడెపు వీరబాబు (అంజి ) ప్యాడ్లు, పెన్నులు,పెన్సిల్లు, రబ్బర్లు, పౌచులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు బాగా రాసి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.