PPM: జిల్లా కేంద్రంలో కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొల్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Tags :