AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోందన్నారు. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.