గల్ఫ్ లాటరీలో ప్రవాస భారతీయుడికి జాక్పాట్ తగిలింది. అబుధాబీలో నిర్వహించిన బిగ్ టికెట్లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ 15 మిలియన్ దిర్హామ్లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు. FEB 28న ఆయన టికెట్ కొన్నట్లు సమాచారం. మార్చి 3న డ్రా తీయాల్సీ ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు ఇవాళ డ్రా తీసి విజేతలను ప్రకటించారు.