HNK: ఎల్కతుర్తి మండల కకేంద్రానికి చెందిన బొంకురి యాదగిరి దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో, స్వదేశానికి రావాల్సిన యాదగిరి అక్కడే ఉండిపోయినట్లు బుధవారం కుటుంబీకులు తెలిపారు.కొన్నేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.