AKP: నర్సీపట్నంకి చెందిన PRTU జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాథ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ కో ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పలువురు ఉపాధ్యాయులు ఆయన కలిసి అభినందించారు. అనంతరం గోపీనాథ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన డీఆర్ బకాయిలు, ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ప్రకటన, ఇతర సమస్యలు మీద పోరాటం చేస్తామన్నారు.