GDWL: రైతు భరోసా పథకం నగదు జమ కావడం కోసం రైతులు రిజిస్ట్రీ చేయించుకోవాలని ధరూర్ AEO స్వరూప తెలిపారు. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వివరాల నమోదు కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలని ఆమె సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని AEO పేర్కొన్నారు.