KRNL: నేడు మార్చి 3వ తేదీ (మంగళవారం) పౌర్ణమి రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించనున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నాయకుడు నాగరాజ్ రావు తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుంచి రాత్రి 6:47 వరకు గ్రహణం జరుగుతుందని, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేవాలయాలను ముందే మూసివేసి, గ్రహణ సమయం తర్వాత సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.