NGKL: కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిజనిర్ధారణ కమిటీ పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మాజీ MLA మర్రి జనార్దన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు.