GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.