SRCL: వేములవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలలో ఉత్తమ ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణును సోమవారం శాలువాతో సన్మానించారు. తమ ఎంపీపీ పదవి కాలంలో ఎంతోమంది యువకులకు, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో ప్రోత్సహించారు.