NDL: డోన్ మండలం జగదుర్తి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెలిసిందే. సీఐ రాకేశ్ వారి మృతదేహాలు బెంగళూరు వాసులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తున్న కారును క్రేన్ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు, భార్య శాంతా (36), కూతురు భార్గవి (9), కుమారుడు సిద్ధార్థ్ (7) అక్కడికక్కడే మృతి చెందారు.