MBNR: జర్నలిస్టు నరసింహ కుటుంబానికి అండగా ఉంటామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత సారంగి లక్ష్మీకాంత్ అన్నారు. గత ఆరు నెలల క్రితం అనారోగ్య కారణాలతో జర్నలిస్టు దాసరి నరసింహ మృతిచెందగా, నిన్న ఆయన సతీమణి లలిత కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత మృతురాలి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.