SRD: ప్రతి ఒక్కరికీ హిందూ ధర్మంపై అవగాహన ఉండాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్లో ఆమెను న్యాల్కల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని, నిత్యం ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డా.జనార్దన్ రెడ్డి, నర్సప్ప పాల్గొన్నారు.