AP: మండలి బీఏసీ సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైసీపీ MLCలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి వాయిదా పడినా వైసీపీ సభ్యులు సభలోనే బైఠాయించారు. ఛైర్మన్ పోడియం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.