JN: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రజా కవి జయరాజ్తో కలిసి విద్యార్థులు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహనపై చర్చలు జరిపారు. యువతలో ప్రకృతి పట్ల చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.