KMM: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి వారికి తక్షణమే న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూములను కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.