MLG: తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, BRS పార్టీల నేతలు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.