W.G. జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ నమోదు విధానాన్ని వినియోగిస్తూ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. భీమవరం నియోజక వర్గంలో ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పారదర్శకంగా, సులభంగా జనగణన ప్రక్రియను ముందుకు వెళ్తుందన్నారు.