GNTR: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.