VSP: గాజువాకలోని మసీదు వద్ద ఇద్దరు యువకులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని గాజువాక క్రైమ్ ఎస్సై సీహెచ్ హరికృష్ణ గురువారం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన గండి బోయిన ఉదయ్ కిరణ్, తురక దుర్గారావు వద్ద నుంచి తనిఖీ చేసి బంగారం, 45 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.