NGKL: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వెల్దండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కే. యాదగిరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.