AP: అసెంబ్లీలో ఇవాళ కల్తీ నెయ్యిపై చర్చించనున్నారు. బడ్జెట్లో శాఖలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. ఆయా శాఖల డిమాండ్ల ఆమోదం కోసం సభలో ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై చర్చించినున్నట్లు సమాచారం. మండలిలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈనెల 26న చర్చ జరగనుంది.