GDWL: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖర్చు లెక్కల సమస్యలు తలెత్తాయి. 298 మంది అభ్యర్ధులలో 74 మంది ఇంకా ఖర్చు వివరాలు సమర్పించలేదు. గద్వాల్, అయిజ్, అలంపూర్, వడ్డేపల్లి పరిధిలో లెక్కలు చెప్పకపోతే, వచ్చే ఎన్నికల్లో అనర్హత విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.