NLG: మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారుడి ఇంట్లో వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రజా ప్రభుత్వానికి లబ్ధిపొందిన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.