KMM: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదలకు అందవలసిన రేషన్ బియ్యం పక్కదోవ పడుతుందని, రాష్ట్ర కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా రేషన్ బియ్యం తెలంగాణ మీదగా సరఫరా అవుతుంది. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచాలని సూచించారు.