WGL: వర్థన్నపేట మండలం కట్య్రాలలో ఓ వివాహిత తన మూడేళ్ల కుమారిడితో కలిసి కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భర్త అదనపు డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడంతో పుట్టింటివారిని ఇబ్బంది పెట్టకూడనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలుసులు కేసు నమోదు చేసుకుని ద్యారప్తు చేపట్టారు.