KMR: మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.1923లో నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమై,నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 1931లో ఇది పూర్తయింది. దశాబ్దాలుగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ KMR జిల్లా ఆర్థిక జీవనాడిలా నిలుస్తోంది. ఇటువంటి అపురూప చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది.