NLG: మునుగోడు మండలం కొంపల్లి శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆదాయాన్ని ఆలయ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది రూ. 5,92,540 ఆదాయం రాగా, ఖర్చులు పోను రూ. 1,68,215 మిగిలాయి. ప్రస్తుతం ఆలయ నిధులు రూ. 12,27,362 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.