SRD: ఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన రామమందిరంలో నిర్వహించిన రామనవమి ఉత్సవ వేడుకల్లో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొని రాములవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మండపంలో అంతర్గాం గజేంద్ర ఆశ్రమం పీఠాధిపతి కరణ్ భారతి మహారాజ్ కీర్తన సేవను శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నగేష్ శెట్కార్ ఉన్నారు.