KRNL: ఆలూరులో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న 21వ AITUC జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు నందవరంలో కరపత్రాలు విడుదల చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.