HNK: నడికూడ MPDO ఆఫీసులో నేడు రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రక్తదాన శిబిరంలో మండలంలోని యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎంపీడీవో రామకృష్ణ కోరారు.