SKLM: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ సభ్యులు, జిల్లా సాయుధరైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు 16వ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళం మండలం తంగివానిపేటలో ఇవాళ నిర్వహించారు. IFTU జిల్లా నాయకురాలు కామ్రేడ్ సవలాపురపు కృష్ణవేణి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిదని అన్నారు.