WNP: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడుపై నేరం రుజువు కావడంతో వనపర్తి జిల్లా న్యాయమూర్తి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 30 వేలు జరిమానా విధించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. గోపాలపేట మండలం లక్ష్మీ తండాకు చెందిన మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కోర్టులో ప్రవేశ పెట్టారు.