నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి సోమవారం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవలను అభినందించిన గవర్నర్, త్వరలోనే దేవరకొండ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.