MBNR: అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత పేర్కొన్నారు. కొత్తూరులో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.