NGKL: జిల్లాలోని కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం నాయకుల బృందం డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ నాయకులు టీ సాగర్, నరసింహారావు, స్కైలాబ్ బాబు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.