BHNG: తుర్కపల్లి మండలం వేల్పుపల్లి, నాగాయపల్లి గ్రామాల్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులు కూరేళ్ల పద్మ–అశోక్, ధారవత్ మౌనిక ప్రవీణ్ దంపతులకు పట్టుబట్టలు, యాట పొట్టేలును బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలషనెరవేరుస్తామని ఎమ్మెల్యే అన్నారు.